తెలంగాణ

telangana

By

Published : Jul 31, 2019, 6:17 AM IST

Updated : Jul 31, 2019, 7:30 AM IST

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు.. వెలవెలబోతున్న సింగూర్

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా... ఉమ్మడి మెదక్ జిల్లాలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. వరుణుడి కరుణ లేక జలాశయాలు మైదానాలుగా మారుతున్నాయి. మంజీర నదిలో ప్రవాహాం లేక.. కీలక ప్రాజెక్టులు ఎండిపోయాయి.

వరుణుడి కరుణ లేక మైదానాలుగా మారుతున్న జలాశయాలు

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లోకి వరద వస్తోంది. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. వరుణుడి కరుణ లేక జలాశయాలు మైదానాలుగా మారుతున్నాయి. మంజీర నదిలో ప్రవాహాం లేక.. కీలక ప్రాజెక్టులు ఎండిపోయాయి. హైదరాబాద్​కు తాగునీరు.. ఉమ్మడి మెదక్, నిజామాబాద్​ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించే సింగూర్ జలాశయం నీళ్లు లేక వెలవెలబోతోంది. మంజీరా నది తాజా పరిస్థితి.. ఉమ్మడి మెదక్ జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులపై సింగూర్ ప్రాజెక్టు నుంచి మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్​ ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.

వరుణుడి కరుణ లేక మైదానాలుగా మారుతున్న జలాశయాలు
ఇవీ చూడండి : ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: జీవన్​రెడ్డి
Last Updated : Jul 31, 2019, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details