మెదక్ పురపాలికలోని 30 వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. మహిళలు, యువకులు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలు వార్డుల్లోని అభ్యర్థలు ఓటర్లను.. ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాల్లో కేంద్రాలకు తరలిస్తున్నారు.
మెదక్లో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్ - municipal election polling started in medak
మెదక్ పురపాలికలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. అభ్యర్థులు ఓటర్లను ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తీసుకువస్తున్నారు.
![మెదక్లో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్ municipal-election-polling-started-in-medak](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5794974-thumbnail-3x2-medak.jpg)
మెదక్లో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్
పలు పోలింగ్ కేంద్రాల వద్ద నడిచే ఓపిక లేకున్నా కుటుంబ సభ్యలు సాయంతో వృద్ధులు, వికలాంగులు కేంద్రాలకు తరలివచ్చి ఓటేస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మెదక్లో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'