తెలంగాణ

telangana

మరణించిన రైతు కుటుంబానికి బీమా అందజేత

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చందాయిపేటలో ఇటీవల మరణించిన బైండ్ల మణెమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పరామర్శించారు. అనంతరం కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చందాయిపేట సర్పంచ్, తెరాస నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

By

Published : Jul 4, 2020, 7:47 PM IST

Published : Jul 4, 2020, 7:47 PM IST

mla solipeta lingaiah distributed raithu beema
mla solipeta lingaiah distributed raithu beema

ABOUT THE AUTHOR

...view details