తెలంగాణ

telangana

By

Published : Jan 13, 2020, 7:19 PM IST

ETV Bharat / state

ఎంఐఎం అభ్యర్థి తరఫున అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఎంఐఎం అభ్యర్థి తరఫున ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం నిర్వహించారు.

asaduddin
ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో గల ఖాజీగల్లీ ఏడవ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థి రియాజ్​కు మద్దతుగా ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగానే రియాజ్​ ఇంట్లోకి వెళ్లి కాసేపు ఆయనతో మాట్లాడారు. గెలుపుకోసం కృషి చేయాలని బరిలో నిలిచిన అభ్యర్థికి సూచించారు. అనంతరం హైదరాబాద్‌ వెళ్లారు. చౌరస్తా నుంచి ఖాజీగల్లీ వరకు అసద్​ను యువకులు భారీ ర్యాలీగా తీసుకువెళ్లారు.

ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం

ABOUT THE AUTHOR

...view details