'మెదక్లో నాలుగు మున్సిపాలిటీలు మావే' - medak mla padma devendar reddy
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయానికి కృషి చేస్తాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
!['మెదక్లో నాలుగు మున్సిపాలిటీలు మావే' medak mla padma devendar reddy on municipal elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5693145-thumbnail-3x2-medak.jpg)
'మెదక్లో నాలుగు మున్సిపాలిటీలు మావే'
మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాలుగో వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ శ్రీధర్ యాదవ్ ఈ ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సమక్షంలో అనుచరులతో కలిసి తెరాసలో చేరారు.
'మెదక్లో నాలుగు మున్సిపాలిటీలు మావే'