తెలంగాణ

telangana

ETV Bharat / state

'రోడ్లపై చెత్త ఉంటే.. మీరేం చేస్తున్నారు?'

మెదక్​ జిల్లా నర్సాపూర్​లో కలెక్టర్​ ధర్మారెడ్డి పర్యటించారు. వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు.

By

Published : Oct 28, 2019, 3:28 PM IST

మెదక్​ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి

మెదక్​ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి

మెదక్​ జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి నర్సాపూర్ పట్టణ వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. రహదారులపై చెత్త ఉండటం చూసి ఏం చేస్తున్నారని.. మున్సిపల్​ సిబ్బందిని నిలదీశారు. విధులు సరిగా నిర్వర్తించని సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details