తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం' - మెదక్ జిల్లా మనోహరాబాద్

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్యహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్​లో చోటు చేసుకుంది.

మెదక్ జిల్లా మనోహరాబాద్​లో వ్యక్తి ఆత్యహత్య

By

Published : Sep 20, 2019, 11:48 PM IST

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో స్వీట్ హార్ట్ హోటల్ వెనకున్న వ్యవసాయ పొలం వద్ద సుభాష్ రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వెల్దుర్తి మండలం మానేపల్లికి చెందిన వాడు కాగా కుటుంబం తూఫ్రాన్​లో దాబా నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ బలవన్మరణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

మెదక్ జిల్లా మనోహరాబాద్​లో వ్యక్తి ఆత్యహత్య
ఇవీ చూడండి : తహసీల్దార్​ కార్యాలయంలో తండ్రీకొడుకుల ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details