తెలంగాణ

telangana

By

Published : Jun 25, 2020, 12:43 PM IST

Updated : Jun 25, 2020, 5:35 PM IST

ETV Bharat / state

హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

మెదక్ జిల్లాలో ఆరో విడత హరితహారాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నర్సాపూర్‌లో మొక్కలు నాటి.. హరితహారానికి శ్రీకారం చుట్టారు. అనంతరం అర్బన్‌ ఫారెస్ట్‌ను ప్రారంభించారు.

KCR planted in Narsapur medak district
నర్సాపూర్‌లో మొక్కలు నాటిన కేసీఆర్​.. అర్బన్ ఫారెస్ట్‌ ప్రారంభం

నర్సాపూర్‌లో మొక్కలు నాటిన కేసీఆర్​.. అర్బన్ ఫారెస్ట్‌ ప్రారంభం

మెదక్ జిల్లాలో ఆరో విడత హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం కేసీఆర్. అర్బన్​ ఫారెస్ట్ ప్రారంభించి అనంతరం సీఎం కేసీఆర్ నర్సాపూర్‌లో మొక్కలు నాటారు. 630 ఎకరాల్లో ఈ అర్బన్ ఫారెస్ట్ నిర్మాణం జరిగింది.

ప్రభుత్వం ఇప్పటికే ఊరూరా ఉద్యమంలా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

హరిత తెలంగాణ

ఇవీ చూడండి:రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?

Last Updated : Jun 25, 2020, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details