తెలంగాణ

telangana

నర్సాపూర్​లో జోరుగా తెరాస ఎన్నికల ప్రచారం

By

Published : Jan 18, 2020, 3:23 PM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​ పురపాలికలో తెరాస అభ్యర్థులను గెలిపించాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్​ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు.

election canmpaigning by mla bb patil in narsapur
నర్సాపూర్​లో జోరుగా తెరాస ఎన్నికల ప్రచారం

మెదక్​ జిల్లా నర్సాపూర్ పురపాలిక ఎన్నకలకు తెరాస సన్నద్ధమవుతోంది. తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. నర్సాపూర్​లో మున్సిపల్ అభ్యర్థి మురళియాదవ్​కు మద్దతుగా బీబీపాటిల్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను కేసీఆర్​ అమలు చేశారన్నారు. కారు గుర్తుకు ఓటేసి తమను గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు ఎంపీ హామీ ఇచ్చారు.

నర్సాపూర్​లో జోరుగా తెరాస ఎన్నికల ప్రచారం

ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'

ABOUT THE AUTHOR

...view details