తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమత కేసు నిందితులకు 'దిశ' తరహాలో శిక్ష విధించండి' - సమత కేసు వార్తలు

దిశ నిందితులను ఎన్​కౌంటర్​ చేసిన విధంగా సమత, మానస కేసుల్లోనూ వ్యవహరించాలని బుడగ జంగాల సంఘం జిల్లా అధ్యక్షుడు చిత్తారి నర్సింహులు డిమాండ్​ చేశారు.

budaga jangala association demands justice for samatha
'సమత నిందితులకు 'దిశ' మాదిరి శిక్ష విధించండి'

By

Published : Dec 17, 2019, 11:05 PM IST

సమత, మానసలపై హత్యాచారం చేసిన వారికి మరణదండన విధించాలని బుడగ జంగాల సంఘం మెదక్​ జిల్లా అధ్యక్షుడు నర్సింహులు డిమాండ్​ చేశారు. మెదక్​ పట్టణంలో చిల్డ్రన్​ పార్కు నుంచి కలెక్టరేట్​ వరకు ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. దిశ ఘటన నిందితులను శిక్షించిన విధంగానే సమత కేసులోను వ్యవహరించాలని డిమాండ్​ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం, మూడెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

'సమత నిందితులకు 'దిశ' మాదిరి శిక్ష విధించండి'

ABOUT THE AUTHOR

...view details