ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది దీనమైన స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు సందీప్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, నల్లాల విజయ్, జనార్దన్ పాల్గొన్నారు.
ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేవైఎం - మెదక్ కలెక్టరేట్ ముందు బీజేవైఎం ధర్నా
బీజేవైఎం ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ముట్టడించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదనపు కలెక్టర్ కార్యాలయంలో బైఠాయించి ధర్నా చేశారు.
![ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేవైఎం bjym medak leaders protest at collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9232023-242-9232023-1603102901622.jpg)
ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేవైఎం