తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా ఆధ్వర్యంలో హోం ఐసోలేషన్ కిట్ల పంపిణీ - మెదక్ జిల్లా వార్తలు

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం, రెడ్డిపల్లి గ్రామాల్లో కరోనా బాధితులకు భాజపా నేతలు హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

bjp
bjp

By

Published : Aug 25, 2020, 7:26 PM IST

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని వడియారం, రెడ్డిపల్లి గ్రామాల్లో కరోనా బాధితులకు భాజపా నేతలు హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేశారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దుబ్బాక నియోజకవర్గ ఇన్​ఛార్జి రఘునందన్‌ రావు ఆదేశాలమేరకు కిట్లు ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చేగుంట భాజపా మండల అధ్యక్షలు చింతల భూపాల్, పట్టణ అధ్యక్షుడు సాయిరాజ్, దుబ్బాక సోషల్ మీడియా కన్వీనర్ ఆంజనేయులు,యువ మోర్చా అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, సంతోష్ రెడ్డి, జిల్లా నాయకులు చంద్రమౌళి, గోవింద్, సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details