కొవిడ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ అదేశించారు. జిల్లాలోని పీహెచ్సీ డాక్టర్లు, ఏఎన్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ గ్రామాల్లో నమోదైన కేసులు, వారిపట్ల తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు.
కరోనా దృష్ట్యా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి: కలెక్టర్ - మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ సమీక్ష
మెదక్ జిల్లాలో కరోనా కేసులు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనా దృష్ట్యా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి: కలెక్టర్
ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచడం, పరీక్షల కోసం వచ్చే రోగులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. వైరస్తో మరణించినవారి మృతదేహాలను గ్రామాల్లోకి తీసుకొచ్చేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇవీచూడండి :రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక
TAGGED:
Jc medak review meeting