తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్య నిషేధం కోరిన యువకులను చితక బాదారు - a group of youngsters attacked by a mob as they demand alcohol ban in their village

మెదక్​ జిల్లా గంగాయపల్లిలో మద్యం నిషేధించాలని పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చిన యువకులపై మద్యం అమ్మకందారులు దాడి చేశారు. వారి ఇళ్లకు వెళ్లి వస్తువులను ధ్వంసం చేశారు. వాహనాలను తగులబెట్టారు.

మద్య నిషేధం కోరిన యువకులను చితక బాదారు

By

Published : Sep 16, 2019, 7:43 PM IST

మద్య నిషేధం కోరిన యువకులను చితక బాదారు

మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం గంగాయపల్లిలో మద్యం నిషేధించాలని పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చిన యువకులపై మద్యం అమ్మకందారులు దాడి చేశారు. వారి ఇళ్లను ధ్వంసం చేసి వాహనాలు తగులబెట్టారు. ఇంట్లో ఉన్న మహిళలను గాయపరిచారు. ఇంటికి విద్యుత్​ సరఫరా నిలిపివేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు మరోసారి ఇరువర్గాలు దాడికి యత్నించాయి. ఇరు వర్గాలను చెదరగొట్టి గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details