తెరాస సన్నాహక సభ ఏర్పాట్లను పరిశీలించిన పద్మా దేవేందర్ రెడ్డి
16 స్థానాలు మావే - FOOD ARRANGEMENTS , PARKING ZONE
ఈ నెల 8న ఉదయం 10 గంటలకు మెదక్లో తెరాస సన్నాహక సమావేశం జరగనుంది. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

తెరాస సన్నాహక సభ ఏర్పాట్లను పరిశీలించిన పద్మా దేవేందర్ రెడ్డి