సుభాషిణి మేడమే కావాలి: విద్యార్థునుల ధర్నా
సుభాషిణి మేడమే కావాలి: విద్యార్థినుల ధర్నా - నాణ్యమైన విద్య, భోజన వసతులు
ప్రిన్సిపల్ బదిలీని రద్దు చేయాలని విద్యార్థినులు పాఠశాల ముందు బైఠాయించిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ విధి నిర్వహణలో లోపాలు లేవని.. నాణ్యమైన విద్య, భోజన వసతులు కల్పిస్తున్నారని కొనియాడారు. తమకు సుభాషిణి మెడమే కావాలని పట్టుబట్టారు.
![సుభాషిణి మేడమే కావాలి: విద్యార్థినుల ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4234126-thumbnail-3x2-dharna.jpg)
సుభాషిణి మేడమే కావాలి: విద్యార్థునుల ధర్నా
ఇవీ చూడండి: హరితహారం మొక్క తిన్న మేక.. రూ 500 జరిమానా