కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి అధికారులు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మికులు, కార్మిక సంఘం నాయకులు, ఐకేపీ ఆర్పీలు వెయ్యి మొక్కలు నాటారు.
కేసీఆర్ జన్మదినం సందర్భంగా 99 వేల మొక్కల పంపిణీ - Manchiryala district latest news
కేసీఆర్ జన్మదినం సందర్భంగా మందమర్రిలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెయ్యి మొక్కలు నాటారు. మరో 99 వేల మొక్కలు పంపిణీ చేశారు.
![కేసీఆర్ జన్మదినం సందర్భంగా 99 వేల మొక్కల పంపిణీ Singareni officials organized a harithaharam program in Mandamarri on the occasion of KCRs birthday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10664946-730-10664946-1613564451769.jpg)
కేసీఆర్ జన్మదినం సందర్భంగా మందమర్రిలో హరితహారం కార్యక్రమం
మరో 99 వేల మొక్కలను వివిధ గ్రామాలకు పంపిణీ చేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రజలతో మొక్కలు నటించారు. పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు.
ఇదీ చూడండి:కేసీఆర్కు శేరి సుభాష్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు