తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వ చొరవతో సింగరేణి లాభాల బాట పట్టింది' - శ్రీరాంపూర్​లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవం

అధునాతన యంత్రాలు ఉపయోగించి, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేలా చేశామని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియా జీఎం లక్ష్మీనారాయణ అన్నారు.

singareni formation day celebrations at srirampur in mancherial district
ప్రభుత్వ చొరవతో సింగరేణి లాభాల బాట పట్టింది

By

Published : Dec 23, 2019, 1:29 PM IST

ప్రభుత్వ చొరవతో సింగరేణి లాభాల బాట పట్టింది

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియా ప్రగతి మైదానంలో సింగరేణి 130వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏరియా జీఎం లక్ష్మీనారాయణ జెండా ఆవిష్కరించారు.

ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించామని లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రభుత్వ చొరవతోనే సింగరేణి అభివృద్ధి సాధ్యమైందని వెల్లడించారు.

ప్రగతి మైదానంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి రావాలని జీఎం కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details