తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాల రైల్వే స్టేషన్​లో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ - SBI BANK OFFICRES DISTRIBUTED BUTTER MILK PACKETS

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్​బీఐ బ్యాంకు సిబ్బంది తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. రైల్వే స్టేషన్​లో ఎండ వేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్న ప్రయాణికుల కోసం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు.

మంచిర్యాల రైల్వే స్టేషన్​లో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

By

Published : Jun 15, 2019, 6:08 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఎస్​బీఐ బ్యాంకు అధికారులు, సిబ్బంది రైల్వే స్టేషన్​కు​ చేరుకుని ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రయాణంలో వడదెబ్బతో ఎవరు చనిపోకుండా మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు పదిహేను వందల మజ్జిగ ప్యాకెట్లు అందజేసినట్లు మంచిర్యాల చీఫ్ మేనేజర్ గోపాలకృష్ణ తెలిపారు.

మంచిర్యాల రైల్వే స్టేషన్​లో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details