మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్గా తెరాసకు చెందిన భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెరాస శ్రేణులు తీసిన విజయోత్సవ ర్యాలీలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్టెప్పులేశారు. మంచిర్యాల మార్కెట్కి చేరుకోగానే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్, జడ్పీ ఛైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి డ్యాన్స్ చేశారు.
స్టెప్పులేసిన బాల్క సుమన్
చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్టెప్పులేశారు. మంచిర్యాల జడ్పీ అధ్యక్షురాలిగా భాగ్యలక్ష్మి ఎన్నికైన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అందరితో కలిసి సుమన్ నృత్యం చేశారు.
డ్యాన్స్ చెస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే