తెలంగాణ

telangana

ETV Bharat / state

మార్వాడీ యువ మంచ్‌ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం

మంచిర్యాలలో మార్వాడీ యువ మంచ్‌  ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలిపింది.

By

Published : Sep 15, 2019, 1:31 PM IST

మార్వాడీ యువ మంచ్‌ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నారాయణ మందిరంలో మార్వాడీ యువ మంచ్‌ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలిపింది. ఈ మాసం పవిత్రమైందని తమ పూర్వీకులను గుర్తుచేసుకుంటూ మరొకరికి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానాన్ని చేస్తున్నామని మార్వాడీ యువ మంచ్‌ సభ్యుడు మనీష్ అన్నారు. దాతలకు గుర్తుగా మొక్కను ఇచ్చి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

మార్వాడీ యువ మంచ్‌ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం

ABOUT THE AUTHOR

...view details