తెలంగాణ

telangana

ETV Bharat / state

'పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలి'

మంచిర్యాల జిల్లా నర్సింగాపూర్​లో హరితహారం కార్యక్రమంలో భాగంగా డీసీపీ రక్షిత మొక్కలు నాటారు.

By

Published : Aug 1, 2019, 11:49 PM IST

'పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలి'

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్​లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ రక్షిత ఆధ్వర్యంలో గోదావరి రోడ్డులో పోలీసులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. రోజువారి కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్​స్టేషన్​ పరిధిలో మొక్కలు నాటుతున్నామన్నారు.

'పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details