సేంద్రియ సాగు.. ఆరోగ్యం బాగు - kisan mela
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, వ్యవసాయాధికారి వినోద్ హాజరై.. రైతులకు నూతన వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు.

సేంద్రీయ విత్తనాలు గురించి వివరిస్తున్న అధికారులు
మంచిర్యాలలో కిసాన్ ర్యాలీ