మా భూముల జోలికి రావద్దు... - GOVERNMENTB SHOULD PROTECT OUR LANDS
మంచిర్యాల జిల్లా భీమిని మండలం ఖర్జీ భీంపూర్ గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. తాము సాగు చేసుకుంటున్న భూముల జోలికి రావొద్దని అటవీ అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
![మా భూముల జోలికి రావద్దు...](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2400067-120-7681cfc1-6d88-4aff-bc8d-fd89112ff6be.jpg)
బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు
బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు