తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులకు ఎన్ ​95 మాస్కుల పంపిణీ - మంచిర్యాల జిల్లా వార్తలు

మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్​లోని సిబ్బందికి సామాజిక జాగృతి సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్​95 మాస్కులు పంపిణీ చేశారు.

పోలీసులకు ఎన్ ​95 మాస్కుల పంపిణీ
పోలీసులకు ఎన్ ​95 మాస్కుల పంపిణీ

By

Published : Sep 12, 2020, 10:07 PM IST

Updated : Sep 12, 2020, 10:32 PM IST

కరోనా విపత్కర పరిస్థితిలో నిత్యం ప్రజా రక్షణ కోసం సేవలందిస్తున్న పోలీస్ సేవలు అభినందనీయమని జాగృతి సేవా సమితి పేర్కొంది. మంచిర్యాల పట్టణ పోలీస్​ స్టేషన్​లో సిబ్బందికి సామాజిక జాగృతి సేవా సమితి అధ్యక్షురాలు సరిత ఓజా ఎన్​95 మాస్కులు పంపిణీ చేశారు.

పోలీసుల శ్రేయస్సు కోసం స్వచ్ఛంద సంస్థలు సహృదయంతో తమ వంతు సాయం అందించడం పట్ల పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

Last Updated : Sep 12, 2020, 10:32 PM IST

ABOUT THE AUTHOR

...view details