తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్లో నుంచి జారి పడి వ్యక్తి మృతి

రైల్లో నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది.

By

Published : Apr 25, 2019, 11:04 AM IST

రైల్లో నుంచి జారి పడి వ్యక్తి మృతి

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో రైల్లో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈరోజు ఉదయం రైలు జిల్లా కేంద్రం నుంచి కాచిగూడకు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. రైలులో ఫుట్​బోర్డుపై నిలబడి ప్రయాణిస్తున్న యువకుడు జడ్చర్ల రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అందరూ చూస్తుండగా.. ప్రమాదవశాత్తు జారి పట్టాల మీద పడ్డాడు. ఈ ఘటనలో యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details