మహబూబ్నగర్ జిల్లా సీసీకుంట, అమ్మాపూర్లకు చెందిన బ్యాలెట్ పత్రాలు వర్షానికి తడిసిపోయాయి. తడిచిన బ్యాలెట్ పేపర్లను కలెక్టర్ రొనాల్డ్రోస్ పరిశీలించారు. అధికారులతో చర్చించారు.
తడిసిన బ్యాలెట్ పత్రాలు...
కష్టపడి ప్రచారం చేసుకున్నారు. డబ్బలు ఖర్చు పెట్టారు. పోలింగ్ జరిగింది. తీరా లెక్కింపు రోజు బ్యాలెట్ బాక్స్లు తెరిస్తే బ్యాలెట్ పత్రాలు తడిసిపోయిన ఘటన మహబూబ్నగర్లో జరిగింది.
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్