మహబూబ్ నగర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలం పాతపాలెం గ్రామానికి చెందిన వీరేశ్ ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత దుప్పటితో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. వీరేశ్కు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం... బెయిల్ రాకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరెశ్ మృత దేహన్ని శవపరీక్ష నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మహబూబ్ నగర్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య - రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
మానసిక పరిస్థితి బాగాలేదు. అందులోనూ ఓ కేసులో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మహబూబ్ నగర్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య