తెలంగాణ

telangana

ETV Bharat / state

పక్షవాతం ఉన్నా ఓటేసి ఆదర్శంగా నిలిచిన మహిళ - VOTE

కంటిచూపు మందగించినా, కాళ్లు నడవరాని వృద్ధులు ఓట్లు వేయడం సర్వసాధారణ విషయం. కానీ అనారోగ్యం పాలై నడిచేందుకు కాళ్లు సహకరించకపోయినా ఓటు వేసిందో మహిళ.

పక్షవాతం ఉన్నా ఓటేసి ఆదర్శంగా నిలిచిన మహిళ

By

Published : May 14, 2019, 10:47 AM IST

Updated : May 14, 2019, 12:01 PM IST

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో పక్షవాతం వచ్చిన మహిళ ఓటు వేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. నడచేందుకు కాళ్లు సహకరించకపోయినప్పటికీ... బంధువుల సహకారంతో ఆటోలో పోలింగ్ కేంద్రానికి వచ్చింది. అనంతరం వీల్ ఛైర్​లో కూర్చోబెట్టి ఓటు వేయించారు.

పక్షవాతం ఉన్నా ఓటేసి ఆదర్శంగా నిలిచిన మహిళ
Last Updated : May 14, 2019, 12:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details