మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ వెళ్లే ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయింది. సుమారు అరగంట పాటు నీళ్లన్నీ వృథాగా పోయాయి. స్పందించిన సంబంధిత శాఖ అధికారులు వెంటనే వచ్చి ఆ లీకేజీని మూసివేశారు. అప్పటి వరకు ఆ దృశ్యాలు చూపరులకు కనువిందు చేశాయి.
పగిలిన పైపులైను... ఎగిసిపడిన 'భగీరథుడు'
ఈ దృశ్యాలు చూసి రోడ్డు మీదనే ఫౌంటెన్ ఏర్పాటు చేశారు అనుకుంటే పొరపాటే. మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి పోవడంతో... ఆ నీళ్లు ఇలా వాటర్ ఫౌంటెన్లా .
పగిలిన పైపులైను... ఎగిసిపడిన 'భగీరథుడు'