తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2020, 9:35 AM IST

Updated : Jan 12, 2020, 10:15 AM IST

ETV Bharat / state

నర్మదా నదిలో ఐసీడీఎస్​ ఉద్యోగి గల్లంతు

నర్మదా నదిలో గల్లంతైన మహబూబ్​నగర్​ ఉద్యోగి
నర్మదా నదిలో గల్లంతైన మహబూబ్​నగర్​ ఉద్యోగి

07:33 January 12

మధ్యప్రదేశ్​లోని నర్మదా నదిలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి గల్లంతయ్యారు. ఓంకారేశ్వరాలయ దర్శనానికి వెళ్లి నదిలో స్నానానికి దిగిన నలుగురు ఉద్యోగుల్లో జడ్చర్ల ఐసీడీఎస్ జూనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ తప్పిపోయారు. మిగిలిన ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. నిన్న మహబూబ్‌నగర్ నుంచి ఓంకారేశ్వరాలయ దర్శనానికి ఐసీడీఎస్​ ఉద్యోగులు వెళ్లారు. 
 

Last Updated : Jan 12, 2020, 10:15 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details