తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు అన్ని మున్సిపాలిటీల్లో తెరాసకు పట్టం కడతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

By

Published : Jan 16, 2020, 3:31 PM IST

minister srinivas goud pracharam in palamuru
పాలమూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం

మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. అప్పనపల్లి, ఏనుగొండలోని తదితర ప్రాంతాల్లో ఇంటింట తిరుగతూ తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరులో తాము చేసిన అభివృద్ధికి కళ్లకు కనిపిస్తోందని వెల్లడించారు. మున్సిపాలీటీల్లో తెరాసను గెలిపించాలని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

పాలమూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం
గెలిచిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోని ఛైర్మన్​లపై చర్యలు తీసుకునేలా కొత్త పురపాలిక చట్టం కేసీఆర్ తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details