తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2019, 1:26 PM IST

ETV Bharat / state

సంకీర్ణ ప్రభుత్వంలో కేసీఆరే ప్రధాని: మహమూద్ అలీ

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​, భాజపాలను పక్కకు నెట్టి సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని మహబూబ్​నగర్​లో జరిగిని ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు.

మహబూబ్​నగర్​లో మాట్లాడుతున్న మహమూద్​ అలీ

మహబూబ్​నగర్​లో మాట్లాడుతున్న మహమూద్​ అలీ
మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో తెరాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్​ రెడ్డికి మద్దతుగా హోంమంత్రి మహమూద్​ అలీ, మంత్రి శ్రీనివాస్​గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే రోజుల్లో దేశంలో గులాబీ హవా ఉంటుందని... కాంగ్రెస్, భాజపాలకు ఎక్కువ స్థానాలు రావన్నారు. లోక్​సభ ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి.. కేసీఆర్​ ప్రధాని కానున్నారని మహమూద్​ అలీ జోస్యం చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details