మహబూబ్ నగర్ సభలో కేసీఆర్
"నేను దిల్లీకి వస్తానని వాళ్లకు భయం పట్టుకుంది" - మహబూబ్ నగర్
దేశ ప్రధాని మోదీ... పచ్చి అబద్ధాలాడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తాను రాష్ట్ట్రాభివృద్ధికి అడ్డుపడ్డానని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులివ్వాలని 500 లేఖలు రాసినా ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆవేదన చెందారు.

మహబూబ్ నగర్ సభలో కేసీఆర్