ఎండ వేడికి పత్తి అంటుకుంది..!
పాలమూరులో ఎండ వేడికి పత్తి అంటుకుంది..! - అగ్నిప్రమాదం
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ పత్తి పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. ఎండల తీవ్రతే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

ఎండ వేడికి పత్తి అంటుకుంది..!