తెలంగాణ

telangana

ETV Bharat / state

గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆర్థికమంత్రి

మహబూబ్​నగర్​ జిల్లా కందూరు సాయినాథుని ఆలయంలో గురుపౌర్ణిమ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్​ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు.

By

Published : Jul 16, 2019, 5:54 PM IST

Updated : Jul 16, 2019, 6:25 PM IST

గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆర్థికమంత్రి

మహబూబ్​నగర్​ జిల్లా అడ్డాకుల మండలం కుందూరు గ్రామంలోని సాయినాథుని ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆర్థికమంత్రి
Last Updated : Jul 16, 2019, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details