తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2021, 9:06 PM IST

ETV Bharat / state

మీకోసం మేమే వస్తాం... కరోనా పరీక్షలు చేస్తాం

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. చాలా మంది పరీక్షలు చేయించుకోవడానికి, ఆసుపత్రుల్లో చికిత్స పొందడానికి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో ఇంటి వద్దే పరీక్షలు నిర్వహించడానికి.. వ్యాధి నిర్ధరణ అయితే ఇంటి వద్దనే సేవలు పొందే అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించింది. ప్రస్తుతం జిల్లాలో అమలవుతోన్న సంచార వైద్య విధానంపై అధికారులతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

ETV India interview with mobile hospital staff
సంచార వైద్యశాల సిబ్బందితో ఈటీవీ భారత్ ముఖాముఖి

.

సంచార వైద్యశాల సిబ్బందితో ఈటీవీ భారత్ ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details