తెలంగాణ

telangana

By

Published : Dec 8, 2019, 12:41 AM IST

Updated : Dec 8, 2019, 7:42 AM IST

ETV Bharat / state

దిశ నిందితుల మృతదేహాలు తరలింపు

disha-accused-deadbodies-transfered
దిశ నిందితుల మృతదేహాలు తరలింపు

00:34 December 08

వైద్య కళాశాల భవనానికి మృతదేహాలు తరలింపు

దిశ నిందితుల మృతదేహాలు తరలింపు

   దిశ హత్య కేసుల నిందితుల మృతదేహాలను మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రి మార్చూరి నుంచి పట్టణ శివారులో తిరుమల హిల్స్‌లోని  ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. శుక్రవారం శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతదేహాలను అక్కడే భద్రపరుచగా.. శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ పరిశీలించింది.

    ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించిన బృందం.. ఘటనకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకుంది. అనంతరం శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో మృతదేహాలను పోలీసులు మహబూబ్‌నగర్‌ పట్టణ శివారులోని మయూరి పార్కు వద్ద ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు తరలించారు.

ఇవీ చూడండి: ఎన్​కౌంటర్​ స్థలాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

Last Updated : Dec 8, 2019, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details