తెలంగాణ

telangana

By

Published : Feb 21, 2020, 12:06 PM IST

ETV Bharat / state

పంచామృతాలతో స్వామి వారికి అభిషేకాలు

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే భక్తులు శివాలయాలలో అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు.

devotees rush at devarakadra temple on maha shivaratri
పంచామృతాలతో స్వామి వారికి అభిషేకాలు

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో శ్రీ ఈశ్వర వీరయ్య స్వామి ఆలయంలో శివారాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు.

పంచామృతాలతో స్వామి వారికి అభిషేకాలు

స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడుతున్నాయి.

ఇవీ చూడండి:పిడుగులు పడినా.. ఆ శివలింగం చెక్కుచెదరదు!

ABOUT THE AUTHOR

...view details