పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన 19 కేంద్రాల్లో సుమారు 9 వేల 985 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నిర్వహణకు 25 మంది పరిశీలకు, 57 మంది బయోమెట్రిక్ సిబ్బందిని నియమించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పాలమూరులో ప్రశాంతంగా కానిస్టేబుల్ పరీక్షల నిర్వహణ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 19 పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకున్నారు.
కానిస్టేబుల్ పరీక్షల నిర్వహణ