ఓటు హక్కు ఎంతో విలువైంది... అందరూ వినియోగించుకోవాలి: కలెక్టర్
ఓటు ఎంతో విలువైంది... అందరూ వినియోగించుకోవాలి: కలెక్టర్ - తెలంగాణ వార్తలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 1,19,300 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. మొత్తం 173 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోందని కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోడ్రన్ హైస్కూల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు చాలా విలువైందని... పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మహబూబ్నగర్ జిల్లాలో పోలింగ్ సరళిపై కలెక్టర్ వెంకట్రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
![ఓటు ఎంతో విలువైంది... అందరూ వినియోగించుకోవాలి: కలెక్టర్ collector-venkat-rao-casted-vote-at-modern-high-school-in-mahabubnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11001264-thumbnail-3x2-collector---copy.jpg)
ఓటు హక్కు ఎంతో విలువైంది... అందరూ వినియోగించుకోవాలి: కలెక్టర్