తెలంగాణ

telangana

మహబూబ్​నగర్​లో 'విస్తారక్​ సప్తా' ప్రారంభం

By

Published : Aug 1, 2019, 3:28 PM IST

మహబూబ్​నగర్​లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం 'విస్తారక్​ సప్తా'ను మాజీ ఎంపీ జితేందర్​ రెడ్డి.. డీకే అరుణతో ప్రారంభించారు.

మహబూబ్​నగర్​లో 'విస్తారక్​ సప్తా' ప్రారంభం

మహబూబ్​నగర్​లో 'విస్తారక్​ సప్తా' ప్రారంభం
తెలంగాణలోనూ భాజపా అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ఆగస్టు ఒకటి నుంచి వారం రోజుల పాటు చేపట్టనున్న భాజాపా సభ్యత్వ నమోదు కార్యక్రమం 'విస్తారక్‌ సప్తా'ను మాజీ మంత్రి డీకే. అరుణతో కలిసి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. తెలంగాణలో భాజపా ఓ బలమైన శక్తిగా ఎదుగుతోందని మాజీ మంత్రి డీకే అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details