తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్తపల్లి బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన

మహబూబ్​నగర్​ జిల్లా కొత్తపల్లి రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ జడ్చర్ల- కల్వకుర్తి ప్రధాన రహదారిపై  గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. బాధిత కుటుంబాలతో ఎస్పీ రెమా రాజేశ్వరి చర్చిస్తున్నారు.

By

Published : Aug 4, 2019, 8:50 PM IST

Updated : Aug 4, 2019, 9:50 PM IST

కొత్తపల్లి బాధితులతో ఎస్పీ చర్చలు

మహబూబ్​నగర్​ జిల్లా కొత్తపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 12 మంది కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ జడ్చర్ల- కల్వకుర్తి ప్రధాన రహదారిపై గ్రామస్థులు ధర్నా చేస్తున్నారు. కొత్తపల్లి గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులతో ఎస్పీ రెమా రాజేశ్వరి చర్చిస్తున్నారు.

కొత్తపల్లి బాధితులతో ఎస్పీ చర్చలు
Last Updated : Aug 4, 2019, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details