తెలంగాణ

telangana

By

Published : Jun 11, 2019, 3:46 PM IST

ETV Bharat / state

వేతనాలు చెల్లించండి మహాప్రభో..

బకాయి వేతనాలు చెల్లించాలని విద్యా వాలంటీర్లు గళమెత్తారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్​నును ముట్టడించారు.

వేతనాలు చెల్లించండి మహాప్రభో..

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేస్తూ, బకాయి వేతనాలను చెల్లించాలంటూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యా వాలంటీర్లు ధర్నా చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హత ఉన్న విద్యా వాలంటీర్లను ప్రతి సంవత్సరం భర్తీ చేసే విధానాన్ని తొలగించి, రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వేతనాలు చెల్లించండి మహాప్రభో..

ABOUT THE AUTHOR

...view details