మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. డ్రైవర్ నరేష్ ఆత్మహత్యకు నిరసనగా ఉమ్మడి వరంగల్ బంద్కు ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే కార్మికులు డిపో వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆందోళనలు కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు.
జిల్లా బంద్ ప్రశాంతం... డిపోకే బస్సులు పరిమితం - tsrtc bandh sucess in
డ్రైవర్ నరేష్ ఆత్మహత్యకు నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ విజయవంతమైంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో కార్మికులు డిపో వద్ద ధర్నా చేపట్టారు.
![జిల్లా బంద్ ప్రశాంతం... డిపోకే బస్సులు పరిమితం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5062960-thumbnail-3x2-nirasan.jpg)
జిల్లా బంద్ ప్రశాంతం... డిపోకే బస్సులు పరిమితం