తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నుంచి ప్రజలను కాపాడాలని మంత్రి హోమం

కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ మహబూబాబాద్​లో మృత్యుంజయ హోమం చేశారు. హోంలో ఆమె కుమారుడు సునీల్​ రాఠోడ్​, కోడల సోనమ్​ రాఠోడ్​ పాల్గొన్నారు.

By

Published : May 28, 2020, 11:13 AM IST

tribal, women and child minister sathyavathi rathod did mruthyunjaya homam
మృత్యుంజయ హోమం చేసిన మంత్రి సత్యవతి రాఠోడ్​

మహబూబాబాద్​లో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ మృత్యుంజయ హోమం నిర్వహించారు. కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని ఈ హోమం చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్​ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి కుమారుడు సునీల్​ రాఠోడ్​, కోడలు సోనమ్​ రాఠోడ్​ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details