తెలంగాణ

telangana

By

Published : Nov 21, 2019, 3:35 PM IST

ETV Bharat / state

'నేనూ కబడ్డీ, వాలీబాల్​ క్రీడాకారుడినే...'

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని యతిరాజారావు పార్కులో రాష్ట్ర స్థాయి అండర్ 17 బాలుర ఫుట్​బాల్ పోటీలను ఎర్రబెల్లి దయాకర్​రావు ప్రారంభించారు. తాను యుక్తవయసులో ఉన్నప్పుడు వాలీబాల్​ ఆడేవాన్నని తెలిపారు.

STATE LEVEL UNDER 17 FOOTBALL GAMES STARTED BY MINISTER ERRABELLI IN THORRUR

విద్యార్థులకు ఆటలు చాలా ముఖ్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని యతిరాజారావు పార్కులో రాష్ట్ర స్థాయి అండర్ 17 బాలుర ఫుట్​బాల్ పోటీలను ఎర్రబెల్లి ప్రారంభించారు. తాను కూడా యుక్తవయసులో ఉన్నప్పుడు కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడినని... గతంలో అసెంబ్లీ పోటీల్లో తానూ అడేవాడినని మంత్రి గుర్తుచేసుకున్నారు. రూ.3 కోట్లతో ఏడాదిలో క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

'నేనూ కబడ్డీ, వాలీబాల్​ క్రీడాకారుడినే...'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details