మహబూబాబాద్ జిల్లా కురవిలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాసేపు మౌనం పాటించారు. మృతికి సంతాపంగా సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు.
ప్రణబ్ మృతికి సంతాపంగా సర్వసభ్య సమావేశం వాయిదా - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు
మహబూబాబాద్ జిల్లా కురవిలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పించారు.

ప్రణబ్ మృతికి సంతాపంగా సర్వసభ్య సమావేశం వాయిదా
దేశ అభ్యున్నతికి ప్రణబ్ ముఖర్జీ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు.
ఇదీచూడండి.. వర్షాకాల సమావేశాలపై కేసీఆర్ సమీక్ష