తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు నిత్యావసరాలు అందజేసిన ఎంపీ మాలోతు కవిత - mp maloth kavitha distributed daily needs

లాక్‌డౌన్‌ సమయంలో ఎవరూ ఇబ్బంది పడకూడదని మహబూబాబాద్‌ మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో ఎంపీ మాలోతు కవిత నిరుపేదలకు బియ్యం, నిత్యావసరాలు, జర్నలిస్ట్‌లకు మాస్క్‌లు, శానిటైజర్లను అందజేశారు.

mp maloth kavitha distributed daily needs, masks and sanitizers at mahabubabad
పేదలకు నిత్యావసరాలు అందజేసిన ఎంపీ మాలోతు కవిత

By

Published : Apr 10, 2020, 4:50 PM IST

మహబూబాబాద్‌ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లోని నిరుపేదలకు ఎంపీ మాలోతు కవిత నిరుపేదలకు బియ్యం, నిత్యావసరాలను అందజేశారు. కలెక్టర్ వీపీ గౌతంతో కలిసి జర్నలిస్ట్‌లకు మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేశారు.

రాష్ట్ర ప్రజలు కరోనా బారిన పడకుండా సీఎం కేసీఆర్‌ కఠిన భద్రత చర్యలు తీసుకుంటున్నారని మాలోతు కవిత అన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశముందని.. ఇందుకు ప్రజలంతా సహకరించాలని ఎంపీ కోరారు.

ఇదీ చదవండి:మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగేసిన డీహెంచ్​వో

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details