తెలంగాణ

telangana

ETV Bharat / state

జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు అందజేశారు.

By

Published : Apr 18, 2020, 7:52 PM IST

MLA DISTRIBUTED DAILY COMMODITIES
జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేతుల మీదుగా బియ్యం, పప్పులను జర్నలిస్టులకు అందజేశారు.

కరోనా వైరస్ కట్టడిలో విలేకరుల సేవలు విశిష్టమైనవనని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమయంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్​లు... ప్రజలకు అండగా ఉంటున్నారని, లాక్​డౌన్ నిబంధనలను ప్రజలందరూ పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ ఛైర్మన్ రాంమోహన్ రెడ్డి, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details